సహకార
ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ సీపీ బోణి కొట్టింది. ప్రకాశం జిల్లా
సంతమాగులూరు(మం) కొమ్మాలపాడు సొసైటీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ సీపీ
మద్దతుదారుడు బి.శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. శ్రీనివాసరావు ఎన్నిక
పట్ల పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశారు.