పటాన్చెరులో
ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్
విజయమ్మ పాల్గొననున్నారు. ఈ సభలోనే విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపీపీ గూడెం
మహిపాల్రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎన్ ఖాన్ కుమారుడు ఎమ్ఎమ్
ఖాన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ నవీన్ ముదిరాజ్ పార్టీలో
చేరనున్నారు.