Monday, 26 November 2012

[YSR ] వైఎస్‌ఆర్ సీఈసీ సభ్యుల నియామకం

వైఎస్‌ఆర్ సీపీ సీఈసీ సభ్యులను నియమించారు. కృష్ణా జిల్లా నుంచి కుక్కల నాగేశ్వరరావును, ఖమ్మం జిల్లా నుంచి యడవల్లి కృష్ణలను నియమించారు. 

కాకినాడ నగర యువజన విభాగం కన్వీనర్‌గా మల్లాది రాజును నియమించారు.