Monday, 26 November 2012

[YSR ] మైనార్టీ మహిళలతో షర్మిల రచ్చబండ

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మల్దకల్‌లో మైనార్టీ మహిళలతో రచ్చబండ నిర్వహించారు. మహిళలు తమ బాధలను ఆమెకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ఆర్ హయాంలోనే ముస్లింలకు భద్రత ఉండేదన్నారు. రాష్ట్ర భవిష్యత్‌పై జగనన్నకు ప్రత్యేక ప్రణాళికలున్నాయని చెప్పారు.