Thursday, 29 November 2012

[YSR ] ముగిసిన షర్మిల 43వ రోజు పాదయాత్

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం 43వ రోజు పాదయాత్ర ముగిసింది. గురువారం రాత్రికి మూలమల్లలో షర్మిల బస చేయనున్నారు. నేటి పాదయాత్రలో 17.5 కి.మీ దూరాన్ని షర్మిల నడిచారు.