Monday, 26 November 2012

[YSR ] ముగిసిన 40వ రోజు మరో ప్రజాప్రస్థానం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల 40వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగిసింది. ఈరోజు ఆమె 16.2 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటి వరకు షర్మిల 538.92 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు.