చిత్రావతి
రిజర్వాయరు నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అనంతపురం జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు.
తక్షణమే 0.953 టీఎంసీల నీటిని రైతుల ప్రయోజనార్థం విడుదల చేయాలని విజయమ్మ
లేఖలో విజ్ఞప్తి చేశారు.