Saturday, 13 October 2012

[YSR Congress Party] శ్రీకాకుళం జిల్లాకు నేడు విజయమ్మ


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ ఈనెల 4వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. కృష్ణదాసు కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించనున్నారు.