వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు శ్రీకాకుళం
జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి
సావిత్రమ్మ ఈనెల 4వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. కృష్ణదాసు కుటుంబాన్ని
విజయమ్మ పరామర్శించనున్నారు.