Saturday, 20 October 2012

[YSR Congress Party] పత్తిపంటను పరిశీలించిన షర్మిల

వేముల : షర్మిల మరో ప్రజాస్థానం పాదయాత్రను మూడోరోజు వైఎస్ఆర్ జిల్లా భూమయ్యగారి పల్లె క్రాస్ నుంచి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా షర్మిల వెంట ఉన్నారు. భూమయ్యగారి పల్లె క్రాస్ ఆమె పత్తిపంటను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతుల తమ గోడును చెప్పుకున్నారు.