Friday, 26 October 2012

[YSR Congress Party] మల్లేనిపల్లి చేరుకున్న షర్మిల

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం జిల్లాలోని మల్లేనిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షర్మిలకు సాదర స్వాగతం పలికారు. షర్మిల ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు