మహిళలపై
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అత్యంత దారుణం అని వైఎస్ఆర్ సీపీ
సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష అన్నారు. బొత్స భార్య ఓ
ఎంపీ..అర్ధరాత్రి పార్టీ కార్యక్రమాల కోసం ఆమె తిరగడం లేదా అని ఉష
ప్రశ్నించారు. బొత్స తన మనసులోని ఉద్దేశాన్నే బయటపెట్టారని ఆమె అన్నారు.