డీజిల్
ధర పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆందోళన
చేపట్టనుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర
నిర్వహించనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్
విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.