నాడు ఆ సంస్థతో ఒప్పందం వద్దని బాబును హెచ్చరించాం
వినిపించుకోకుండా ఒప్పందం చేసుకున్నారు
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి
ఈఆర్సీని కోరిన సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్రావు
రాష్ట్రంలో
విద్యుత్ కష్టాలు, చార్జీల భారాలకు రిలయన్స్ వైఖరే కారణమని సీనియర్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ చెప్పారు. కృష్ణా-గోదావరి (కేజీ)
బేసిన్లో భారీగా గ్యాస్ ఉందని చెప్పి ఇప్పుడు ధర పెంపుకోసం రిలయన్స్
ఉత్పత్తిని తగ్గించిందని మండిపడ్డారు. ‘విద్యుత్
సంక్షోభం-భారాలు-ప్రత్యామ్నాయా లు’ అనే అంశంపై సెంటర్ ఫర్ విద్యుత్ స్టడీస్ (సీపీఎస్) సంస్థ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సదస్సు నిర్వహించింది.
ఇందులో ఈఏఎస్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరఫరా లేకపోవడం వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయన్నారు. భవిష్యత్తులో గ్యాస్ ధర పెంచితే ఉత్పిత్తి పెంచాలని రిలయన్స్ భావిస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. అప్పుడు ఉత్పత్తి పెరిగినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగి ప్రజలకు భారంగా మారుతుందని స్పష్టంచేశారు. వాస్తవానికి గ్యాస్ లేదని ఆనాడు చంద్రబాబుకు స్పష్టంగా చెప్పామని, ఒప్పందం కుదుర్చుకుంటే నష్టపోతామని హెచ్చరించామన్నారు. అయినా 3,370 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని వివరించారు. ఫలితంగా ఇప్పుడు గ్యాస్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘‘రోజుకు 85 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ను ఉత్పత్తి చేస్తానని చెప్పిన రిలయన్స్ సంస్థ... రోజురోజుకీ ఉత్పత్తి తగ్గిస్తోంది. దీంతో అధిక ధరకు మార్కెట్లో విద్యుత్ను కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడుతోంది. ఉన్న విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గించుకుంటే ప్రజలపై భారం మోపాల్సిన అవసరం ఉండదు..’’ అని అన్నారు.
వినిపించుకోకుండా ఒప్పందం చేసుకున్నారు
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి
ఈఆర్సీని కోరిన సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్రావు
రాష్ట్రంలో
విద్యుత్ కష్టాలు, చార్జీల భారాలకు రిలయన్స్ వైఖరే కారణమని సీనియర్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ చెప్పారు. కృష్ణా-గోదావరి (కేజీ)
బేసిన్లో భారీగా గ్యాస్ ఉందని చెప్పి ఇప్పుడు ధర పెంపుకోసం రిలయన్స్
ఉత్పత్తిని తగ్గించిందని మండిపడ్డారు. ‘విద్యుత్
సంక్షోభం-భారాలు-ప్రత్యామ్నాయాఇందులో ఈఏఎస్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరఫరా లేకపోవడం వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయన్నారు. భవిష్యత్తులో గ్యాస్ ధర పెంచితే ఉత్పిత్తి పెంచాలని రిలయన్స్ భావిస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. అప్పుడు ఉత్పత్తి పెరిగినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగి ప్రజలకు భారంగా మారుతుందని స్పష్టంచేశారు. వాస్తవానికి గ్యాస్ లేదని ఆనాడు చంద్రబాబుకు స్పష్టంగా చెప్పామని, ఒప్పందం కుదుర్చుకుంటే నష్టపోతామని హెచ్చరించామన్నారు. అయినా 3,370 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని వివరించారు. ఫలితంగా ఇప్పుడు గ్యాస్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘‘రోజుకు 85 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ను ఉత్పత్తి చేస్తానని చెప్పిన రిలయన్స్ సంస్థ... రోజురోజుకీ ఉత్పత్తి తగ్గిస్తోంది. దీంతో అధిక ధరకు మార్కెట్లో విద్యుత్ను కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడుతోంది. ఉన్న విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గించుకుంటే ప్రజలపై భారం మోపాల్సిన అవసరం ఉండదు..’’ అని అన్నారు.



గ్రెస్
నీచ సంస్కృతి గురించి ప్రపంచమంతా తెలిసిందే. కాంగ్రెస్కు ఎవరు అడ్డొస్తే,
వారిని అకారణంగా, నిర్దాక్షిణ్యంగా అణచడానికే ప్రయత్నిస్తుంది. అయితే ఆ
పార్టీ ఒక విషయం గ్రహించాలి. జగన్ అందరిలాంటి నాయకుడు కారు. జగన్ని ఎంత
అణచడానికి ప్రయత్నిస్తే, ప్రజలు అంతగా ఆయన్ని ఆదరిస్తారు. కాంగ్రెస్ని
నిలదీస్తారు. ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. కాబట్టి వైఎస్సార్ని అభిమానించే
ప్రతి గుండె ధైర్యంగా ఉండాలని నా మనవి. జగన్ నిర్బంధం తాత్కాలికమే.
కాంగ్రెస్ పెద్దల మాటలకు లోబడి జగన్ని హడావిడిగా అరెస్ట్ చేసింది సీబీఐ.
కాని ఎలాంటి అధారాలూ సేకరించలేకపోయింది. కాబట్టి ఏదో ఒకటి సృష్టించి,
ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలని నిర్ధారణకు వచ్చేసింది. ఇదంతా
ప్రజలు గమనిస్తున్నారు. దుష్టశక్తులకు బుద్ధి చెప్పే సమయం కోసం
ఎదురుచూస్తున్నారు.
27-1-13-37234.jpg)
